higher-education

జర్నలిజం కోర్సుల నోటిఫికేషన్ విడుదల

Webdesk | Sunday, December 24, 2017 11:26 AM IST

  హైదరాబాద్‌లోని ఏపీ కాలేజీ ఆఫ్ జర్నలిజంలో పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం (2018 -19) నోటిఫికేషన్ విడుదల చేసింది.


కోర్సుల వివరాలు:
-పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం - 12 నెలలు. 
-డిప్లొమా ఇన్ జర్నలిజం - 6 నెలలు
-డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం - 6 నెలలు
-అర్హతలు: పై అన్ని కోర్సులకు డిగ్రీ ఉత్తీర్ణత.
-జర్నలిజంలో సర్టిఫికెట్ కోర్సు - 3 నెలలు
-అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.
-ఈ కోర్సులను రెగ్యులర్/కరస్పాండెన్స్ పద్ధతిలో చదవచ్చు.
-మీడియం: తెలుగు/ఇంగ్లిష్
-దరఖాస్తు: హైదరాబాద్‌లోని ఏపీ కాలేజీ ఆఫ్ జర్నలిజం నుంచి నేరుగా లేదా పోస్టు ద్వారా పొందవచ్చు.
-దరఖాస్తు, ప్రాస్పెక్టస్ ధర: రూ. 500/-
-చివరితేదీ: 2018, జనవరి 12
-వివరాల కోసం 9848512767, 7286013388లో సంప్రదించవచ్చు.

205

TAGS

జీవిత భాగస్వామి కొరకు మీరు వెతకడం సులభతరమైంది! తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి- రిజిస్ట్రేషన్ ఉచితం!