notifications

సికింద్రాబాద్ ‘ఈఎంఈ’లో  నోటిఫికేషన్

webdesk | Tuesday, February 28, 2017 10:34 PM IST

సికింద్రాబాద్ తిరుమలగిరిలోని ఈఎంఈ బెటాలియన్‌లో గ్రూప్ సీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: ఈఎంఈ డిపార్ట్ బెటాలియన్ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది.
మొత్తం ఖాళీలు - 18
-కుక్ - 9, బార్బర్ - 2, ఎంటీఎస్ - 4, వాషర్‌మ్యాన్ - 2, టైలర్ - 1 ఖాళీ ఉన్నాయి.
పేస్కేల్: కుక్ పోస్టుకు రూ. 19,900 - 63,200/-
-మిగిలిన పోస్టులకు రూ. 18,000 - 56,900/-
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయస్సు: జనరల్ అభ్యర్థులు 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్ల్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-దరఖాస్తులు ఆర్డినరీ పోస్టు ద్వారా మాత్రమే పంపాలి.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: మూడు వారాల్లోగా పంపాలి. (ప్రకటన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురించిన తేదీ నుంచి)
చిరునామా:కమాండింగ్ ఆఫీసర్, ఈఎంఈ డిపార్ట్ బెటాలియన్,సికింద్రాబాద్ (టీఎస్) - 50001